1. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో లేదా పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.
2. గుప్పెడు తులసి ఆకులు,చిటికెడు ఉప్పు కలిపిన మిశ్రమాన్ని నమిలి మింగాలి.
3. రెండు కప్పుల నీటిలో ఒక అల్లం ముక్క,ఒక దాల్చినచెక్క వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత ఆ నీటిని బాగా వడకట్టి దానికి కొద్దిగా తేనె కలిపి తాగాలి.
4. కొన్ని నల్లమిరియాలు నమిలి మింగాలి.
No comments:
Post a Comment